Category: Charity

Free Homeo Medical Service started in Adikavi Nannaya University |9th August 2023

ఆదికవి నన్నయ యూనివర్సిటీ డాక్టర్ వినయ్ సుంకర హెల్త్ సెంటర్ లో ఉచిత హోమియోపతి వైద్య కేంద్రాన్ని వీసీ ఆచార్య కె.పద్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి సౌజన్యంతో ఫ్రీ హోమియోపతిక్ మెడికల్ సర్వీస్ ను ప్రారంభించామని అన్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ లోని ప్రతి బుధవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిష్ణాతులైన వైద్య బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు. […]

UARDT donated fans to BC Welfare College Boys Hostel | 27th July 2023

పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బిసి వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ హాస్టల్ కి పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి వారి హస్తాల మీదుగా హాస్టల్ వార్డెన్ వై.కల్పన కు 5 ఫ్యాన్లు బహుకరించారు.

05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం | ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమములు

ఈ రోజు 05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం లో విశాఖపట్నం శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన దంపతుల సహకారంతో ధ్యాన మందిరం వద్ద గల గులాబీ తోటలో దుక్కు దున్ని, కలుపు తీసే యంత్రాన్ని , యర్రంపలెం గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల దుర్గా రావు శ్రీమతి వరలక్ష్మి దంపతుల సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ టేంకర్ ను, vvs విద్యా సంస్థల అధినేత శ్రీ అనిశెట్టి కృష్ణారెడ్డి గారి […]

14-04-2023 న కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

Press note. 14-4-23పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ […]

13-04-2023 న పిఠాపురం లో నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

Press note. 13-4-23మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి […]

10-04-2023 న శ్రీమతి దండు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరు కమిటీ సభ్యులు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు

10-04-2023 న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వంగూరు బైపాస్ రోడ్డు, ఏలూరు శాఖ ఆశ్రమం నందు, శ్రీమతి దండు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరు కమిటీ సభ్యులు మజ్జిగ చలివేంద్రం స్వామివారి ఆశీస్సులతో ప్రారంభించారు.

10-04-2023 న మహేశ్వరం మండలం హైదరాబాద్ లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

10-04-2023 న మహేశ్వరం మండలం హైదరాబాద్ లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మండల్ సర్పంచ్ రాజేష్ గారు, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది.

ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద చలివేంద్రాన్ని 08 ఏప్రిల్ 2023 వ తేదీన పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు ప్రారంభించారు

08 ఏప్రిల్ 2023 వ తేదీన vertex కాంప్లెక్స్, ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు వాటర్ కూలర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఎ.ఎస్.రావు నగర్ కాలనీ ప్రసిడేంట్లు శ్రీ జి.సుదర్శన్ రెడ్డి గారు, వైస్ ప్రసిడేంట్లు శ్రీ ఎం.మోహన్ గారు, శ్రీ ఎం. సాంబయ్య గారు, శ్రీ పి. ఉపేంద్ర చారి […]

30-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్ర ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు

మహా పుణ్యకాలం శ్రీరామనవమి రోజున అనగా 30.03.2023 తేదీ గురువారము ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీద పానకం, మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది. ఈ చలివేంద్ర కార్యక్రమానికి సహకరించిన వారు (లేట్) శ్రీ సత్యన్నారాయణ రాజు గారు, లక్ష్మి గారు, కళ్యాణిగారు, చైతన్యగారు మరియు వారి కుటుంబసభ్యులు.

22-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ ప్రారంభించారు

22-03-2023న ఉగాది సభ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతులు ఉమర్ ఆలీషా ప్రారంభించారు. అలాగే ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలువురు మహిళా సభ్యులకు కుట్టుమిషన్లు, చీరలను సభలో పంపిణీ చేశారు.

Back To Top