28th Anniversary Spiritual Meeting held at Tuni on 3rd March 2025, during this event UARDT has organized various charity activities including books donation, sewing machine donation and bird feeder distribution.
Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు
Distributed grain sticks for birds and donated sewing machine on 1-Jan-2025
1-1-25 బుధవారం ఉదయం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సర మహాసభ సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక నిరుపేద మహిళకు ఒక కుట్టు మిషన్ బహుకరించారు. డా. ఉమా లతాశ్రీ ఈ కార్యక్రమానికి సహకరించారు. పక్షులకు ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను స్వామి వారి సోదరుడు అహ్మద్ ఆలీషాగారికి మరియు 13 మంది వివిధ విభాగాల్లో సేవలు అందించిన వాలంటీర్లకు అందచేశారు.
Charity activities at Bheemili
UARDT has donated sewing machines
15-Nov-2024: కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పిఠాపురం పీఠం ప్రధాన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సద్గురువర్యులు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిరుపేదలకు కుట్టుమిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి పంపిణీ చేసారు.
2024 – ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం అత్తిలి శాఖ నిర్వహించబడుతుంది
23.04.2024 తేదీన రోజు దాత ఉమ్మిడి సూర్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వారి కుమారులు మణికంఠ రవిశంకర్, హర్షవర్ధన్, అత్తిలి 24.04.2024 తేదీన రోజు దాత. రాచపోతు ప్రసాద్ ,దుర్గాoబిక దంపతులు వారి కుమారులు అత్తిలి 25-4-2024 తేదీన రోజు దాత బొండపల్లి నాగేశ్వరా రావు గారి కుటుంబ సభ్యులు 26-4-2024 తేదీన రోజు దాత బి .ఆనంద్ వారి కుటుంబ సభ్యులు మరియు గోకాడ వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు అత్తిలి 27-4-2024 తేదీన రోజు దాత […]
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472
పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది | UARDT | 17th March 2024
కొండరెడ్లకు ఉచిత మెగా వైద్య శిబిరం.పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో 17 మార్చ్, 2024న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం.మానవసేవే మాధవ సేవగా భావించే వైద్య ప్రముఖులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో గోలి రామారావు ఒకరని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ కట్టా లక్ష్మి పేర్కొన్నారు. గడ్డపల్లి గ్రామంలోని ఆదివారం రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యులు గోలి రామారావు ఆధ్వర్యవంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొన్నారు. కరోనా విపత్కర […]
Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024
ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి […]
UARDT – 27 January 2024 – Free Homeo Medical Service conducted at Ballipadu Ashram
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మక పీఠం పిఠాపురం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ద్వారా ఆకివీడు కి చెందిన డాక్టర్ డి. పద్మావతి గారి సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య సేవలు ది.27 జనవరి 2024 న బల్లిపాడు ఆశ్రమ శాఖలో ASR హోమియో వైద్య కళాశాల వైద్యుల చేత 56 మందికి ఉచిత వైద్య సేవలు అందించబడినవి.