Tag: West Godavari District

ది. 14 ఆగష్టు 2019 బుధవారం మంచిలి గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ది.14 ఆగష్టు 2019 బుధవారం రోజు “నామొక్క – నాశ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెం శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు చెట్లు పరులకోసం పుష్పాలు, ఫలాలు, ఆక్సిజన్ నిస్వార్థంగా ఇస్తాయని మరియు వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని అన్నారు. వృక్షాలు వాయు కాలుష్యం నివారించి […]

ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షించు కోవాలనే హితం కోరేవారందరూ మొక్కలను నాటి బతికించాలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి, పిఠాపురం ఉమర్ ఆలీషా పీఠం సభ్యులు శ్రీ గారపాటి గారపాటి గోపాలరావు గారు ఉధ్బోధించారు. రూరల్ మండలంలోని ఎల్.అగ్రహారం గ్రామంలో రహదారి కిరువైపులా ఉమర్ ఆలీషా […]

28 జులై 2019 ఆదివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది

28 జులై 2019 ఆదివారం, డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు గోపాలరావు భువనేశ్వరి గార్ల దంపతుల నిర్వహణలో స్థానిక హుస్సేన్ జంక్షన్లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ కూడలిలో రోడ్డు కిరువైపులా మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. గణపవరం ఎం.ఈ.ఓ శేషు గారు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు దాసం […]

Back To Top