Tag: #uardt

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472

2023 World Environment Day | Athili| 5th June 2023

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]

2023 World Environment Day | Kakinada | 04th June 2023

ప్లాస్టిక్ వాడకం మాని పంచ భూతాలు కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచాలని డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కాకినాడ వాకలపూడి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, ట్రాఫిక్ DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు, ప్రగతి అకాడమిక్ డైరక్టర్ […]

2023 World Environment Day | 5K Run Hyderabad | 4 June 2023

This year, for World Environment Day, UARDT is committed to making a significant impact on achieving a clean and green environment by organizing a 5K Run on 4 June 2023. EVENT DETAILS:Date: 4 June 2023 (Sunday)Time: 6 AM – 9 AMVenue: Necklace Road, Hyderabad Please scan any of the QR codes or links to register […]

ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద చలివేంద్రాన్ని 08 ఏప్రిల్ 2023 వ తేదీన పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు ప్రారంభించారు

08 ఏప్రిల్ 2023 వ తేదీన vertex కాంప్లెక్స్, ఎ.ఎస్. రావు నగర్, హైదరాబాద్ వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు వాటర్ కూలర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఎ.ఎస్.రావు నగర్ కాలనీ ప్రసిడేంట్లు శ్రీ జి.సుదర్శన్ రెడ్డి గారు, వైస్ ప్రసిడేంట్లు శ్రీ ఎం.మోహన్ గారు, శ్రీ ఎం. సాంబయ్య గారు, శ్రీ పి. ఉపేంద్ర చారి […]

30-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్ర ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు

మహా పుణ్యకాలం శ్రీరామనవమి రోజున అనగా 30.03.2023 తేదీ గురువారము ఘట్పల్లి, మనసానపల్లి జంక్షన్లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీద పానకం, మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది. ఈ చలివేంద్ర కార్యక్రమానికి సహకరించిన వారు (లేట్) శ్రీ సత్యన్నారాయణ రాజు గారు, లక్ష్మి గారు, కళ్యాణిగారు, చైతన్యగారు మరియు వారి కుటుంబసభ్యులు.

22-03-2023 న బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ ప్రారంభించారు

22-03-2023న ఉగాది సభ సందర్భంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని నూతన ఆశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రాన్ని మరియు మజ్జిగ చలివేంద్రాన్ని పీఠాధిపతులు ఉమర్ ఆలీషా ప్రారంభించారు. అలాగే ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పలువురు మహిళా సభ్యులకు కుట్టుమిషన్లు, చీరలను సభలో పంపిణీ చేశారు.

Back To Top