Tag: Pithapuram

13 మరియు 28 జులై 2019 తేదీలలో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమము హైదరాబాద్ లో నిర్వహించబడినది

“నా మొక్క నా శ్వాస” నినాదంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ లో 13 జులై 2019 వ తేదీన 850 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, అమీర్పేట్, జీడిమెట్ల, వనస్థలిపురంలో మరియు 28 జులై 2019 వ తేదీన 500 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, వనస్థలిపురంలో పీఠం వాలంటీర్స్ నాటినారు. 13 జులై 2019   28 జులై 2019

28 జులై 2019 ఆదివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది

28 జులై 2019 ఆదివారం, డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు గోపాలరావు భువనేశ్వరి గార్ల దంపతుల నిర్వహణలో స్థానిక హుస్సేన్ జంక్షన్లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ కూడలిలో రోడ్డు కిరువైపులా మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. గణపవరం ఎం.ఈ.ఓ శేషు గారు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు దాసం […]

05th June 2019, on the occasion of World Environment Day UARDT conducted Rally, 5K Run, 5K Walk in Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur

05th June 2019, on the occasion of World Environment Day, Umar Alisha Rural Development Trust (UARDT) has conducted programs like Rally, 5K Run, 5K Walk in various locations: Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur. 1. Pithapuram  Print media coverage    Electronic media coverage E Tv news Siti Cable news Channel SDV News Channel […]

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు చేసినారు

18 ఏప్రిల్ 2019 న కాకినాడ బోట్స్ క్లబ్ వద్ద “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు ఏర్పాటు చేసిన పక్షుల చలివేంద్రం, మజ్జిగ చలివేంద్రం మరియు పశువుల చలివేంద్రం కేంద్రాల ను డాక్టర్ ఉమర్ అలీషా గారు మరియు శ్రీమతి సుంకర పావని గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో డాక్టర్ ఉమర్ అలీషా గారు, కాకినాడ మేయర్ శ్రీమతి సుంకర పావని గారు, వారి భర్త తిరుమల కుమార్ గారు, శ్రీ బన్వర్లాల్ […]

హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు

హైదరాబాద్ లో ని JNTU, లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా, లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద, గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా, మియాపూర్ క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, AWHO వేదవిహార్, ప్యాట్నీ సెంటర్ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు. JNTU –  18 మార్చి 2019 లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా –  24 మార్చి 2019 లింగంపల్లిలో బి […]

On 9th March in Malaysia, Global Peace Awards was conducted by UARDT & Telugu Association and Pavurala Renukumar was awarded ‘Global Peace International Award-2019’

మలేషియాలో మలేషియా తెలుగు సంఘం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ సౌజన్యంలో గ్లోబల్ పీస్ ఇంటర్ నేషనల్ అవార్డ్ కార్యక్రమాన్ని ఈనెల తొమ్మిదో తేదీన కౌలంపూర్ లోని హోటల్ కాంటి నెంటల్లో నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రాజయోనా తెలిపారు.  

Andhra Pradesh Private Schools Association – Dr. Umar Alisha Public School, School correspondent Hussain Shah

[Not a valid template] 23-10-2018 న శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఆశ్రమం లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కరెస్పాన్డెంట్స్ సదస్సుకు అధ్యక్షత వహించిన ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరెస్పాండంట్ శ్రీ హుస్సేన్ షా ముఖ్య అతిధి ఆదిత్య విద్యా సంస్థలు చైర్మన్ శ్రీ N. శేషారెడ్డి, APPSA చైర్మన్ శ్రీమూర్తి గారు తదితరులు.

Umar Alisha Rural Development Trust bags AP Green Award-2017

Umar Alisha Rural Development Trust bagged first prize in the NGO category in AP Green Awards-2017 Announced by Andhra Pradesh State Greening and Beautification Corporation. Dr.Umar Alisha, Chairman of UARDT receives certificate from Sri N.Chandra Babu Naidu, Honorable Chief minster of Andhra Pradesh on 14th Jul 2018 at Nuzuvidu IIIT campus. [Not a valid template]

Back To Top