Tag: Dr Umar Alisha

దీపావళి శుభాకాంక్షలు|Diwali Greetings – 24th October 2022

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు మొక్కలు పంపిణీ కార్యక్రమం జరిగినది

ది.24-9-2022 తేదీన సప్తమ పీఠాధిపతి, అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు దివ్యత్వం పొందిన పర్వ దినాన పశ్చిమ గోదావరి జిల్లా, పైడిపర్రు ఆశ్రమ శాఖ నందు కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఆరాధనలో అనేక గ్రామాల సభ్యులు పాల్గొనగా దాతల సహకారంతో సేకరించిన మొక్కలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా 100 మంది సభ్యులకు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనరు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు […]

కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-202 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు.

ప్రెస్ నోట్కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-2022 ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీ DVSN ప్రసాద్ గారు, శ్రీ వర్మ గారు ఇంకా కమిటీ మెంబెర్స్, ముఖ్య అతిథిగా Dr SVS Rao గారు, Dr కామరాజు గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 […]

05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది

Press noteమొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ […]

పిఠాపురం నూతన ఆశ్రమం లో 26 మే 2022 న నక్షత్రవనం ప్రారంభోత్సవం జరిగినది

Press Noteఆరోగ్య ప్రదాయిని నక్షత్ర వనం అని కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి శ్రీ R. శ్రీనివాసరావు గారు అన్నారు. గురువారం ఉదయం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు AP Bio Diversity సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటు చేసిన నక్షత్ర వనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారి సోదరుడు అహ్మద్ ఆలిషా అధ్యక్షత వహించగా,DFO శ్రీ R […]

మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022

ప్రెస్ నోట్ – 05-05-2022మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి […]

Dr. Umar Alisha distributed Blankets in Lambasingi on 26 December 2021

26 డిసెంబర్ 2021 లంబసింగిలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజనులకు 100 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో రగ్గులు పంచిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు.

On 02 Dec 2021 in association with A.P Bio Diversity, UARDT conducted Tree plantation in Pithapuram

భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య […]

UARDT Conducted Annadanam to 10 thousand people in Arunachalam, Tamil Nadu

కార్తీక పౌర్ణమి పర్వదినం 19 నవంబర్ 2021, తమిళనాడు లోని అరుణాచలం మహా దీపోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి సద్గురు డా. ఉమర్ ఆలీషా స్వామి దివ్య ఆశీస్సులతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ యం.డి. శ్రీ దాట్ల సూర్య నారాయణ రాజు గారు, శ్రీమతి సాగి జ్యోతి కుమారి గారు […]

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి 88 వ జయంతి సందర్భముగా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హైదరాబాద్ లో జులై 11 2021 న మొక్కలు నాటినారు.

Back To Top