పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ది.14 ఆగష్టు 2019 బుధవారం రోజు “నామొక్క – నాశ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెం శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు చెట్లు పరులకోసం పుష్పాలు, ఫలాలు, ఆక్సిజన్ నిస్వార్థంగా ఇస్తాయని మరియు వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని అన్నారు. వృక్షాలు వాయు కాలుష్యం నివారించి […]
ది. 13 ఆగష్టు 2019 ఆదివారం అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో ది. 13 ఆగష్టు 2019 ఆదివారం రోజు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటేరు.
ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షించు కోవాలనే హితం కోరేవారందరూ మొక్కలను నాటి బతికించాలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి, పిఠాపురం ఉమర్ ఆలీషా పీఠం సభ్యులు శ్రీ గారపాటి గారపాటి గోపాలరావు గారు ఉధ్బోధించారు. రూరల్ మండలంలోని ఎల్.అగ్రహారం గ్రామంలో రహదారి కిరువైపులా ఉమర్ ఆలీషా […]
13 మరియు 28 జులై 2019 తేదీలలో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమము హైదరాబాద్ లో నిర్వహించబడినది
“నా మొక్క నా శ్వాస” నినాదంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ లో 13 జులై 2019 వ తేదీన 850 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, అమీర్పేట్, జీడిమెట్ల, వనస్థలిపురంలో మరియు 28 జులై 2019 వ తేదీన 500 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, వనస్థలిపురంలో పీఠం వాలంటీర్స్ నాటినారు. 13 జులై 2019 28 జులై 2019
28 జులై 2019 ఆదివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది
28 జులై 2019 ఆదివారం, డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు గోపాలరావు భువనేశ్వరి గార్ల దంపతుల నిర్వహణలో స్థానిక హుస్సేన్ జంక్షన్లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ కూడలిలో రోడ్డు కిరువైపులా మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. గణపవరం ఎం.ఈ.ఓ శేషు గారు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు దాసం […]
05th June 2019, on the occasion of World Environment Day UARDT conducted Rally, 5K Run, 5K Walk in Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur
05th June 2019, on the occasion of World Environment Day, Umar Alisha Rural Development Trust (UARDT) has conducted programs like Rally, 5K Run, 5K Walk in various locations: Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur. 1. Pithapuram Print media coverage Electronic media coverage E Tv news Siti Cable news Channel SDV News Channel […]
UARDT organizes 5K Run on 5th June 2019 – World Environment Day, Hyderabad
Please click here for Event Registration Details http://www.uniindia.com/~/hyderabad-to-celebrate-world-environment-day-with-5k-run/States/news/1619354.html
On 5th Dec 2018, Sathguru Sri Dr. Umar Alisha participated in Bavuruvaka events
5-12-18 న బుధవారం బావురువాక గ్రామంలో సద్గురు పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి గారు బుధవారం సంతను, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) ఏర్పాటు చేసిన హోమియోపతిక్, డెంటల్ మరియు కంటి శిబిరాన్ని (మెడికల్ క్యాంప్) ను, పరబ్రహ్మ శ్రీ మోహియద్దీన్ బాద్షా సద్గురువార్యల జీకేర్ మందిరమును స్వామి ఆవిష్కరించారు,వారి సోదరులు అహ్మద్ ఆలీషా, మెహబూబ్ పాషా, హుస్సేన్ షా, షెహన్ షా గార్లు పాల్గొన్నారు. అతిధులు ప్రత్తిపాడు ఎం.ల్.ఏ కుమారుడు శ్రీ వరుపుల […]
Sathguru Sri Dr. Umar Alisha in Kontangi Kotturu Mandal Primary School on 5th Dec 2018
5-12-18 న బుధవారం ఉదయం సంకవరం మండలం కొంతంగి కొత్తూరు మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ కె.వీ.కె ఉమామహేశ్వరరావు గార్లు పాఠశాల ఆవరణలో మొక్క నాటిన అనంతరం స్వామి ప్రసంగించారు. అనంతరం స్కూల్ పి.ఈ.టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు స్వామి వారిని ఆనంద పర్చినవి. అనంతరం స్వామి వారిని స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు స్కూల్ సిబ్భంది సన్మానించారు.
Umar Alisha Rural Development Trust bags AP Green Award-2017
Umar Alisha Rural Development Trust bagged first prize in the NGO category in AP Green Awards-2017 Announced by Andhra Pradesh State Greening and Beautification Corporation. Dr.Umar Alisha, Chairman of UARDT receives certificate from Sri N.Chandra Babu Naidu, Honorable Chief minster of Andhra Pradesh on 14th Jul 2018 at Nuzuvidu IIIT campus. [Not a valid template]