Rotary Blood Bank ( Kakinada) has organised Blood donation camp in the premises of Sri Viswa Viznana Vidya Adyatmika Peetham, Pithpuram on the occasion of Karthika Pournami congregation on 12th Nov 2019. Sathguru Dr.Umar Alisha chairman of Umar Alisha Rural Development Trust, Pithapuram has inaugurated Blood donation camp UARDT has donated a Sewing machine to poor […]
Sewing machine and plants distributed by U.A.R.D.T in the occasion of Sathguru Hussainsha Birthday sabha
Sewing machines and plants were distributed on the occasion of Brahmarshi Hussainshah Sathguru 114th Birthday celebrations held at Sri Viswa Viznana Vidya Adyatmika Peetham new Ashram at Pithapuram on 9th Sep 2019. Chief guests Sri Dasari.Srinivasulu, I.A.S (rtd), Hyderabad and Sri Pendem Dorababu, M.L.A Pithapruam have participated. Distribution of plants by Sri Pendem Dorababu M.L.A Pithapuram in […]
ది. 15 ఆగష్టు 2019 తేదీన గురువారం పిఠాపురం లో 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు పాల్గొన్నారు, R.O ప్లాంట్ ను ఆవిష్కరించారు
UARDT organizes 5K Walk on 5th June 2019 – World Environment Day, Kakinada
Chief Guest: Smt G.Rajakumari, RDO, Kakinada
31 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
తేది 31 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు కాకినాడ బోట్ క్లబ్ వద్ద చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
UARDT organizes 5K Run on 5th June 2019 – World Environment Day, Hyderabad
Please click here for Event Registration Details http://www.uniindia.com/~/hyderabad-to-celebrate-world-environment-day-with-5k-run/States/news/1619354.html
13 మరియు 14 మే 2019 న “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున సత్తి భోగరాజు రమ్యసుధ దంపతులు గోరఖ్ పూర్, ఉత్తరప్రదేశ్ లో నిర్వహించినారు
ఓం శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున ఉత్తరప్రదేశ్, గోరఖ్ పూర్ లో ఎస్.ఎస్. అకాడమీ స్కూల్ నందు 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులు 92 మందికి “తాత్విక బాల వికాస్” శిక్షణా తరగతులు రెండు రోజులు అనగా 13-05-2019 సోమవారం మరియు 14-05-2019 మంగళవారం నాడు పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో సత్తి భోగరాజు గారు, రమ్యసుధ గార్ల దంపతులచే నిర్వహించబడ్డాయి. […]
9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
9 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు విశాఖపట్నం, భీమిలి వద్ద మజ్జిగ మరియు మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, న్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
7 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పింగళి పారడైస్, యెన్.జి.జి.ఓ’ఎస్ కాలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం వద్ద మజ్జిగ చలివేంద్రమును ఏర్పాటు చేసిన దృశ్యమాలికలు. ఈ కార్యక్రమములో డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, విశాఖపట్నం పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాల్గొన్నారు.
6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.
తేది 6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో ఉదయం 9 గంటలకు వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు చలివేంద్రమును ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.