Bird Chalivendram at Tadepalligudem on 12-May-2020

పక్షుల చలివేంద్రాలు
డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ కార్యాలయం నందు మరియు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేశ్ చంద్రజీ గారి స్వగృహమందు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేస్ చంద్రజీ గారు, ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ గారు, సభ్యులు శ్రీ సాయి వెంకన్నబాబు గారు తాడేపల్లిగూడెం ఉపఖజానాధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మరియు పీఠం సభ్యులు కట్రెడ్డి షాబాబు దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

 

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit http://www.uardt.org/coronavirus/

Back To Top