Environmental Awareness Conference and Tree Plantation Drive Led by Peethadipathi Dr. Umar Alisha in Kakinada Rural – Emphasis on Traditional Practices for Sustainable Living (06.06.2025)

మట్టి కుండలలో నీరు తాగుట అనే సనాతన భారతీయ సంస్కృతి ని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమనీ Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ రూరల్ వాకలపూడి లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక Peetham ఆశ్రమ ప్రాంగణంలో Umar Alisha Rural development trust ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సు కు Peethadipathi Dr Umar Alisha స్వామి వారు అధ్యక్షత వహించగా, జిల్లా consumer forum Member Judge శ్రీమతి చక్కా సుశీ మరియు ఈషా womens ఫౌండేషన్ అధ్యక్షురాలు Dr రమాదేవి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో Peethadipathi Dr Umar Alisha స్వామి మరియు శ్రీమతి సుశీ గారు, Dr రమాదేవి గారు మొక్కలు నాటిన అనంతరం ప్రసంగించారు. Peethadipathi Dr Umar Alisha స్వామి వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి లో వృక్షములను పూజిస్తారు. ప్రతీ ఒక్కరూ ప్రతీ సంవత్సరం 3 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని Dr Umar Alisha స్వామి పిలుపునిచ్చారు. మట్టి పాత్రలు వాడితే cancer బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని Dr Umar Alisha అన్నారు. Member Judge శ్రీమతి చక్కా సుశీ మాట్లాడుతూ Recycle, Reuse Rethink అనే అంశాలు పాటించి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాము అని అన్నారు. ఈషా ఫౌండేషన్ Dr రమాదేవి గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ bottle లో నీరు తాగే బదులు స్టీల్ bottle లో తాగాలని, మన అలవాట్లు మార్చుకొంటూ మన ఆరోగ్యం కాపాడుకోమనీ అన్నారు. Peethadipathi Dr Umar Alisha స్వామి వారు జెండా ఊపి పర్యావరణ పరిరక్షణ ర్యాలీ కాకినాడ పుర వీధులలో పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ Vakalapudi నుండి సర్పవరం జంక్షన్ మీదుగా boat club వరకు నిర్వహించారు.అనంతరం కవి శేఖర Dr Umar Alisha స్వామి వారి విగ్రహము వద్ద హారతి తో ర్యాలీ ముగించారు. ఈ కార్యక్రమంలో Peetham Convenor శ్రీ PERURI SURIBABU, సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ AVV Satyanarayana, స్థానిక కన్వీనర్ లు శ్రీమతి మండా Yellamamba శ్రీమతి కాకినాడ లక్ష్మి, శ్రీ Chirla వెంకట రెడ్డి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి, శ్రీమతి Datla శ్రీదేవి, శ్రీమతి vanumu మణి, శ్రీమతి V నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Back To Top