Coronavirus preventive medicine distributed at Bheemili for free to 7500 members on 02-Feb-2020 Summary of Program News Clippings Print media coverage
Coronavirus preventive medicine distributed at Thammavaram, Kakinada on 01-Feb-2020
ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తమ్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పిఠాపురం వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం మరియు 450 మంది బాల బాలికలకు ఉపాధ్యాయులకు హోమియో మందులు పంపిణీ చేశారు. కార్యకర్తలు 1. శ్రీ మరిసే నాగేశ్వర రావు గారు 2. […]
Coronavirus preventive medicine distributed at Kakinada on 01-Feb-2020
Distributed 1900 doses of Homeo medicine ది. 01 ఫిబ్రవరి 2020 శనివారం సాయంకాలం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏ.పి.ఎస్.పి 3 బెటాలియన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యకర్తలు, 1800 మంది బాల బాలికలకు,100 మంది ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందుల వాడుక విధానం పై అవగాహన సదస్సు మరియు హోమియో మందులు […]
Coronavirus preventive medicine distributed at Govt hospital Pithapuram on 30-Jan-2020
Coronavirus preventive medicine distributed to 400 people at Pithapuram on 30-Jan-2020 Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.Vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020
Coronavirus preventive medicine distributed at Pithapuram on 30-Jan-2020
Dr.Umar Alisha (Chairman, UARDT), Dr.Ananda Kumar Pingali ( Secretary UARDT), R.Vijay Sekhar (Govt. Hospital Pithapuram) , Ahamed Alisha, Hussain Sha ( Umar Alsiha school correspondent) , and UARDT volunteers distributing free homoeo pathic Corona virus preventive medicine on 30-Jan-2020 ది. 30 జనవరి 2020 గురువారం ఉదయం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పిఠాపురం ప్రభుత్వ […]
ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి, పశు, పక్షుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు
ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోర్ వేయించి, పెద్ద నీళ్ల ట్యాంకు ను నిర్మించి, మంచినీటి ఉచిత సరఫరా చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో నివసిస్తున్న శ్రీ పేరూరి విజయ రామ సుబ్బారావు […]
Charity on the occasion of New Year 1 Jan 2020
UARDT has distributed sewing machine to a poor women and also rewarded Rs.5000 to international boxing champion Aruna on the occasion of New Year 1-Jan-2020 at Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham ashram premises Pithapuram. Sewing machine distribution Cheque presented to International Boxing Champion Miss. Aruna
ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు
ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినారు
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా […]
