Tag: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

Sathguru Sri Dr. Umar Alisha receives “National Ganganadi Pushkara Puraskar” Award 2020

ది. 05 జనవరి 2020 ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం నగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆనం కళాకేంద్రం లో “జీవనది సంక్రాంతి సంబరాలు 2020” జీవనది ఫౌండేషన్ వారు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గ గారు అధ్యక్షత వహించి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారికి “పవిత్ర జాతీయ గంగా పురస్కార్” అవార్డు తో సత్కరించినారు. ఈ కార్యక్రమానికి […]

ది.13 డిసెంబర్ 2019 శుక్రవారం పిట్టలవాడ – దమ్మక్కపల్లి గ్రామం, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం లో “సంచార జాతుల (పిట్టల) తో ఆత్మీయ సమావేశం” సభలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున ఉచితముగా 35 రగ్గులు పేదవారికి పంపిణీచేశారు

“ఐడీఎల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (ఐ.అర్.డి.ఎస్)” ది.13 డిసెంబర్ 2019 శుక్రవారం “సంచార జాతుల (పిట్టల) తో ఆత్మీయ సమావేశం” పిట్టలవాడ గ్రామం, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం లో ఏర్పాటు చేసినది. ఈ కార్యక్రమం లో శ్రీ కిషన్ గారు, శ్రీ ఉమా కాంత్ గారు మరియు శ్రీ స్వర్ణలత గారు ప్రసంగించినారు. శ్రీ కిషన్ గారు:– వారు ఎలా వచ్చింది తమ జీవన విధానాన్ని వివరించారు. 12-13 ఏండ్లకే పెళ్లి చేస్తాము. […]

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినారు

ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా […]

ది. 22 సెప్టెంబర్ 2019 గురువారం పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు పైడిపర్రు లో ది. 22 సెప్టెంబర్ 2019 ఆదివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.     Video 1 Video 2

పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం 28 జులై 2019 నుండి 5 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించబడినది

ది. 31 ఆగష్టు 2019 శనివారం అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు అత్తిలి నుండి గుమ్మంపాడు లాకులు వరకు కాలువ గట్టు రోడ్డులో ది. 31 ఆగష్టు 2019 శనివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ శ్రీ బేబి రత్నం గారు, శ్రీ వీ.వై.ఆర్ సాయి కుమార్ […]

ది. 27 ఆగష్టు 2019 మంగళవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు.

ది. 27 ఆగష్టు 2019 మంగళవారం బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో […]

Back To Top