Tag: Pithapuram

Environmental Awareness Conference and Tree Plantation Drive Led by Peethadipathi Dr. Umar Alisha in Kakinada Rural – Emphasis on Traditional Practices for Sustainable Living (06.06.2025)

మట్టి కుండలలో నీరు తాగుట అనే సనాతన భారతీయ సంస్కృతి ని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమనీ Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ రూరల్ వాకలపూడి లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక Peetham ఆశ్రమ ప్రాంగణంలో Umar Alisha Rural development trust ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సు కు Peethadipathi Dr Umar Alisha […]

Tree Plantation Drive and Environmental Awareness Rally Led by Peethadipathi Dr. Umar Alisha on World Environment Day in Pithapuram – 05.06.2025

మొక్కలు నాటుట ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా లభిస్తుందని లేదంటే నిత్యావసరాల వలె ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయ వలసిన అవసరం ఏర్పడుతుంది అని Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున గురువారం ఉదయం పిఠాపురం లో స్థానిక Dr Umar Alisha స్వామి వారి గృహం వద్ద ఉన్న డివైడర్ లో Peethadipathi Dr Umar Alisha మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ […]

Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు

నా మొక్క నా శ్వాస కార్యక్రమం, పిఠాపురం – 26 September 2024

Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]

UARDT – 5K Run For Green was conducted in Hyderabad on 16 June 2024

ఉమర్ ఆలీషా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, (పిఠాపురం) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యవంలో 16-6-2024న పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో గల సంజీవయ్య పార్క్ వద్ద 5కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5కె రన్‌ ను ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా స్వామివారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500మంది చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు […]

Back To Top