Tag: Naa Mokka Naa Swasa

Plant Trees, Protect Health – Message from Peethadhipathi Dr. Umar Alisha | 24 July 2025 | Pithapuram

Plant trees and maintain health, said the head of the Peetham and chairman of UARDT, Dr. Umar Alisha, in his congratulatory speech…Dr. Umar Alisha said that if human life is to be happy, everyone should plant 3 trees and turn the town of Pithapuram into a beautiful forest.On Thursday morning, in the Pithapuram District Court […]

Environmental Awareness Conference and Tree Plantation Drive Led by Peethadipathi Dr. Umar Alisha in Kakinada Rural – Emphasis on Traditional Practices for Sustainable Living (06.06.2025)

మట్టి కుండలలో నీరు తాగుట అనే సనాతన భారతీయ సంస్కృతి ని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోమనీ Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం కాకినాడ రూరల్ వాకలపూడి లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక Peetham ఆశ్రమ ప్రాంగణంలో Umar Alisha Rural development trust ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ సదస్సు కు Peethadipathi Dr Umar Alisha […]

Tree Plantation Drive and Environmental Awareness Rally Led by Peethadipathi Dr. Umar Alisha on World Environment Day in Pithapuram – 05.06.2025

మొక్కలు నాటుట ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా లభిస్తుందని లేదంటే నిత్యావసరాల వలె ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయ వలసిన అవసరం ఏర్పడుతుంది అని Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున గురువారం ఉదయం పిఠాపురం లో స్థానిక Dr Umar Alisha స్వామి వారి గృహం వద్ద ఉన్న డివైడర్ లో Peethadipathi Dr Umar Alisha మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ […]

నా మొక్క నా శ్వాస కార్యక్రమం, పిఠాపురం – 26 September 2024

Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస”  మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS

Back To Top