నా మొక్క… నా శ్వాస :- డా.ఉమర్ ఆలీషా పర్యావరణహితంగా జీవించండి :- వీసీ ఆచార్య కె.పద్మరాజు ఘనంగా నన్నయ నందనవనం ప్రోగ్రామ్ Press note. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం యూనివర్సిటీలో నన్నయ నందనవనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఉమర్ […]
ది. 13 ఆగష్టు 2019 ఆదివారం అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో ది. 13 ఆగష్టు 2019 ఆదివారం రోజు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటేరు.
28 జులై 2019 ఆదివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది
28 జులై 2019 ఆదివారం, డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు గోపాలరావు భువనేశ్వరి గార్ల దంపతుల నిర్వహణలో స్థానిక హుస్సేన్ జంక్షన్లో “రేపటి తరం కోసం – నా మొక్క నా శ్వాస” కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ కూడలిలో రోడ్డు కిరువైపులా మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. గణపవరం ఎం.ఈ.ఓ శేషు గారు, ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు దాసం […]