Tag: Hyderabad

On 22nd September 2019, Umar Alisha Rural Development Trust (UARDT) Hyderabad has successfully conducted the youth program “Udaan..The Sky is the Limit”

On 22nd September 2019, Umar Alisha Rural Development Trust (UARDT) Hyderabad has successfully conducted the program “Udaan..The Sky is the Limit” for young minds to build life skills and gain a plethora of experience at INDIRA PRIYADARSHINI AUDITORIUM, RED HILLS, NAMPALLY, HYDERABAD. The speakers for this event are 1. Dr Umar Alisha, The chairman of UARDT 2. […]

Invitation – ‘Udaan …The sky is the limit’ programme for youth on September 22nd 2019 in Hyderabad

అందరికీ ఆహ్వానము  ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో మన హైదరాబాదు నగరంలో యువతను జాగృతం చేసి చైతన్యంతులుగా తీర్చిదిద్దే ‘ఉడాన్…ది స్కై ఈజ్ ది లిమిట్’ కార్యక్రమాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా గారి అధ్యక్షతన సెప్టెంబరు 22, 2019 తేదీన ఉదయం 10 గం. ల నుండి 1 గంట వరకు నిర్వహిస్తోంది. ఇందులో ప్రముఖ IAS, IPS అధికారులు పాల్గొని ఈ క్రింద […]

ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

“నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో నిర్వహించబడినది.

05th June 2019, on the occasion of World Environment Day UARDT conducted Rally, 5K Run, 5K Walk in Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur

05th June 2019, on the occasion of World Environment Day, Umar Alisha Rural Development Trust (UARDT) has conducted programs like Rally, 5K Run, 5K Walk in various locations: Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur. 1. Pithapuram  Print media coverage    Electronic media coverage E Tv news Siti Cable news Channel SDV News Channel […]

6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో చలివేంద్రమును ఏర్పాటు చేసినారు.

తేది 6 మే 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు హైదరాబాద్, వనస్థలిపురంలో ఉదయం 9 గంటలకు వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు చలివేంద్రమును ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము హైదరాబాద్ లో ఏర్పాటు చేసినారు.

19 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు పెద్దమ్మ గారు శ్రీమతి జహీరాబేగం గారి పేరున శాశ్వత చలివేంద్రము, శ్రీమతి కె.స్వర్ణలత గారి ఇంటి దగ్గర, ప్లాట్ నెం.65, జలవాయువిహార్ కాలనీ, హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రమును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పీఠాధిపతి సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు ప్రారంభోత్సవము చేసినారు. ఈ కార్యక్రమములో హైదరాబాద్ పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు పాలుగొనినారు.

హైదరాబాద్ లోని వివిధ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు

హైదరాబాద్ లో ని JNTU, లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా, లింగంపల్లిలో బి హెచ్ ఇ ఎల్ సర్కిల్ బస్ స్టాప్ వద్ద, గంగారం R.S.బ్రదర్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా, మియాపూర్ క్రాస్ రోడ్స్, జీడిమెట్ల, AWHO వేదవిహార్, ప్యాట్నీ సెంటర్ ప్రదేశాలలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు 2019 చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసినారు. JNTU –  18 మార్చి 2019 లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా –  24 మార్చి 2019 లింగంపల్లిలో బి […]

Back To Top