శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున డాక్టర్ పింగళి ఆనంద కుమార్ గారి ఆధ్వర్యంలో 12 సెప్టెంబర్ 2019 తేదీన ఉత్తర్ ప్రదేశ్, గోరఖ్పూర్ నందు ‘ఉచిత మెడికల్ క్యాంప్’ నిర్వహించినారు. ఈ కార్యక్రమములో 200 కుటుంబాలకు (1000 మందికి) ఉచితంగా వైరల్ ఫీవర్ మందులను పంపిణీ చేసినారు. ముఖ్య అతిధిగా ఏరియా కౌన్సిలర్ శ్రీ జితేందర్ గారు విచ్చేసినారు. ప్రజలు పీఠం నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను ఎంతో […]
05th June 2019, on the occasion of World Environment Day UARDT conducted Rally, 5K Run, 5K Walk in Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur
05th June 2019, on the occasion of World Environment Day, Umar Alisha Rural Development Trust (UARDT) has conducted programs like Rally, 5K Run, 5K Walk in various locations: Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur. 1. Pithapuram Print media coverage Electronic media coverage E Tv news Siti Cable news Channel SDV News Channel […]
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రెండు చలివేంద్రములను ఏర్పాటు చేసినారు.
24 ఏప్రిల్ 2019 న “ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్” వారు గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి చలివేంద్రమును ఉదయం 11 గంటలకు హాజీపూర్ మెయిన్ బజార్ లో మరియు రెండవ చలివేంద్రమును షాబ్గూంజ్, మిర్చి మార్కెట్ లో ఏర్పాటు చేసినారు. ఈ చలివేంద్రములను గోరఖ్పూర్ మేయర్ శ్రీ సీతారాం జైస్వాల్ గారు ప్రారంభోత్సవము చేసినారు. దైనిక్ జాగరణ్ పాత్రికేయులు, పీఠం సభ్యులు మరియు సభ్యేతురులు ఈ కార్యక్రమములలో పాల్గొన్నారు.