On the occasion of Vinayaka Chavithi Navarathrulu, Sri Sathguru Dr.Umar Alisha swamy as the chief Guest of the event distributed plants to public in Mirapayakayala Street, Pithapuram. […]
పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం 28 జులై 2019 నుండి 5 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించబడినది
ది. 5 సెప్టెంబర్ 2019 గురువారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది
నా మొక్క నాశ్వాస – రేపటి తరం కోసం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ భువనేశ్వరి గార్ల దంపతుల సౌజన్యంలో గురు పూజోత్సవం సందర్భంగా సబ్ ట్రెజరి ఆఫీస్ ఎదురుగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ఖజానాధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ మొక్కలు […]
Invitation – ‘Udaan …The sky is the limit’ programme for youth on September 22nd 2019 in Hyderabad
అందరికీ ఆహ్వానము ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో మన హైదరాబాదు నగరంలో యువతను జాగృతం చేసి చైతన్యంతులుగా తీర్చిదిద్దే ‘ఉడాన్…ది స్కై ఈజ్ ది లిమిట్’ కార్యక్రమాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురువు డాక్టర్ ఉమర్ ఆలీషా గారి అధ్యక్షతన సెప్టెంబరు 22, 2019 తేదీన ఉదయం 10 గం. ల నుండి 1 గంట వరకు నిర్వహిస్తోంది. ఇందులో ప్రముఖ IAS, IPS అధికారులు పాల్గొని ఈ క్రింద […]
ది. 31 ఆగష్టు 2019 శనివారం అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు అత్తిలి నుండి గుమ్మంపాడు లాకులు వరకు కాలువ గట్టు రోడ్డులో ది. 31 ఆగష్టు 2019 శనివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ శ్రీ బేబి రత్నం గారు, శ్రీ వీ.వై.ఆర్ సాయి కుమార్ […]
ది. 27 ఆగష్టు 2019 మంగళవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు.
ది. 27 ఆగష్టు 2019 మంగళవారం బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో […]
ది. 20 ఆగష్టు 2019 మంగళవారం అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో ది. 20 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యమ్.రాజ్ కుమార్ గారు మరియు అత్తిలి శాఖ సభా సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఆగష్టు 2019 తేదీన గురువారం పిఠాపురం లో 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు పాల్గొన్నారు, R.O ప్లాంట్ ను ఆవిష్కరించారు
ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
“నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో నిర్వహించబడినది.
