Tag: Dr. Umar Alisha The chairman of UARDT

2023 World Environment Day | 5K Run Hyderabad | 4 June 2023

This year, for World Environment Day, UARDT is committed to making a significant impact on achieving a clean and green environment by organizing a 5K Run on 4 June 2023. EVENT DETAILS:Date: 4 June 2023 (Sunday)Time: 6 AM – 9 AMVenue: Necklace Road, Hyderabad Please scan any of the QR codes or links to register […]

10-04-2023 న శ్రీమతి దండు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరు కమిటీ సభ్యులు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు

10-04-2023 న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వంగూరు బైపాస్ రోడ్డు, ఏలూరు శాఖ ఆశ్రమం నందు, శ్రీమతి దండు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏలూరు కమిటీ సభ్యులు మజ్జిగ చలివేంద్రం స్వామివారి ఆశీస్సులతో ప్రారంభించారు.

10-04-2023 న మహేశ్వరం మండలం హైదరాబాద్ లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

10-04-2023 న మహేశ్వరం మండలం హైదరాబాద్ లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం మండల్ సర్పంచ్ రాజేష్ గారు, ట్రస్ట్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతోమంది దాహార్తులకు స్వామి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణి చేయడం జరిగిoది.

06-03-2023 న చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషావలీ సద్గురువర్యుల 26వ ఆరాధనా సభలో కుట్టుమిషన్లను, వరికంకులను అందజేసారు

చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెనేషావలీ సద్గురువర్యుల 26వ ఆరాధనా సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో కుట్టుమిషన్లను, వరికంకులను అందజేసారు.

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం |19 మార్చి 2022

19 మార్చి 2022 న పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి ఆశ్రమము లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. https://www.facebook.com/415115578577657/posts/5142344842521350/

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి 88 వ జయంతి సందర్భముగా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హైదరాబాద్ లో జులై 11 2021 న మొక్కలు నాటినారు.

Bird Chalivendram at Valluripalli and Darsiparru on 27-May-2021

ది 27 మే 2021 గురువారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరి పల్లి గ్రామంలోను మరియు దర్శిపర్రు ఆశ్రమ ఆవరణలోను కోవిద్-19 నిబంధనలు అనుసరించి పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలిసిన వనరులను పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు […]

Back To Top