Tag: Chalivendram

28 ఏప్రిల్ 2024 తేదీన బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము | UARDT

బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో బల్లిపాడు గ్రామంలో 28-4-24, ఆదివారం ప్రముఖ వైద్యులు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డా. దండు పద్మావతి గారు మరియు గ్రామ పెద్దలు మజ్జిగ చలివేంద్రాన్ని, పక్షుల చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి గారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో […]

26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472

05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం | ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమములు

ఈ రోజు 05 మే 2023 వైశాఖ పౌర్ణమి సభ, పిఠాపురం లో విశాఖపట్నం శ్రీ మేడపాటి అయ్యప్పరెడ్డి శ్రీమతి భువన దంపతుల సహకారంతో ధ్యాన మందిరం వద్ద గల గులాబీ తోటలో దుక్కు దున్ని, కలుపు తీసే యంత్రాన్ని , యర్రంపలెం గ్రామానికి చెందిన శ్రీ ముత్యాల దుర్గా రావు శ్రీమతి వరలక్ష్మి దంపతుల సహకారం తో ఏర్పాటు చేసిన వాటర్ టేంకర్ ను, vvs విద్యా సంస్థల అధినేత శ్రీ అనిశెట్టి కృష్ణారెడ్డి గారి […]

14-04-2023 న కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

Press note. 14-4-23పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ […]

13-04-2023 న పిఠాపురం లో నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు

Press note. 13-4-23మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి […]

మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022

ప్రెస్ నోట్ – 05-05-2022మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి […]

Chalivendram inauguration, Sabha by Dr. Umar Alisha Swamy at Pithapuram, New Ashram on 13th April 2021

13 ఏప్రిల్ 2021 న ఉగాది రోజున పిఠాపురం నూతన ఆశ్రమ ప్రధాన ద్వారం వద్ద చలివెంద్రమును పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు.

Back To Top