శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]
13-04-2023 న పిఠాపురం లో నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు
Press note. 13-4-23మండుటెండ లో దాహార్తిని తీర్చేందుకు శీతల చలి వేంద్రము సేవలు ప్రజలు అందరూ సద్వినియోగ పర్చుకొండి అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నూతన ఆశ్రమ ప్రాంగణం ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, ఉమర్ ఆలషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శీతల చలి వెంద్రం ను, పక్షుల చలివెంద్రం ను పీఠాధిపతి […]
మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసినారు |05-05-2022
ప్రెస్ నోట్ – 05-05-2022మానవ సేవ యే మాధవ సేవ అని శ్రీమతి సుంకర శివ ప్రసన్న అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి అధ్వర్యంలో బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా.ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలి వెంద్రం, పశువుల చలివెంద్రాలను శ్రీమతి శివ ప్రసన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి […]
Bird Chalivendram at Valluripalli and Darsiparru on 27-May-2021
ది 27 మే 2021 గురువారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరి పల్లి గ్రామంలోను మరియు దర్శిపర్రు ఆశ్రమ ఆవరణలోను కోవిద్-19 నిబంధనలు అనుసరించి పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలిసిన వనరులను పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు […]
UARDT established Bird Chalivendram at New Ashram on 28-May-2020
ది.28 మే 2020 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కొత్త ఆశ్రమంలో పక్షుల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
UARDT established Bird Chalivendram at Vallurupalli Village on 23-May-2020
పక్షుల చలివేంద్రం ది. 23-05-2020 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి శ్రీ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో పీఠం సభ్యుడు శ్రీ దంగెటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చలివేంద్రాన్ని తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ అడిషనల్ ఆఫీసర్ శ్రీ A. మురళీకృష్ణ గారు, తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి […]
Bird Chalivendram at Tadepalligudem on 16-May-2020
పక్షుల చలివేంద్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల […]
Bird Chalivendram at Boat club, Kakinada on 14-May-2020
14-5-20 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా ఉమర్ అలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలి వేంద్రం. చలి వేంద్రం స్థాపనకు సహకరించిన శ్రీ పేరూరి సన్యాసి రావు అనే బాబ్జీ శ్రీమతి అన్నపూర్ణ దంపతులు వారి కుమారుడు ఉమేష్ ఆవిష్కరణ లో పాల్గొన్న శ్రీ పేరూరి సూరిబాబు. If you are interested to be […]
Bird Chalivendram at Tadepalligudem on 12-May-2020
పక్షుల చలివేంద్రాలు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ కార్యాలయం నందు మరియు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేశ్ చంద్రజీ గారి స్వగృహమందు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేస్ చంద్రజీ గారు, ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ గారు, సభ్యులు శ్రీ సాయి వెంకన్నబాబు […]
Bird Chalivendram at Tadepalligudem on 10-May-2020
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠచార్యులు సద్గురువర్యులు శ్రీ డా. ఉమర్ అలీషా గారి ఆదేశాలనుసారం ఉమర్ ఆలీషా రూరల్ డేవలెప్మెంట్ ట్రస్ట్ తరుపున ఈ రోజున అనగా ది. 10-05-2020 పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో పక్షుల చలివేంద్రాన్ని గారపాటి గోపాలరావు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ తరుపున అనేక సామాజిక […]