Tag: 24th April 2025

24 ఏప్రిల్ 2025 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

Press note 24-4-25 kakinada Ruralమూగ జీవులకు మండు వేసవి లో తిండి గింజలు ఆహారముగాను మరియు కొద్దిగా ఒక పాత్రలో కొద్దిగా నీరు పోసి జీవ వైవిద్యం కాపాడాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం Peethadipathi Dr Umar Alisha పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కాకినాడ boat క్లబ్ వద్ద గల కవి శేఖర Dr Umar Alisha స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో Umar Alisha Rural development trust కాకినాడ […]

Back To Top