Tag: 22092019

ది. 22 సెప్టెంబర్ 2019 గురువారం పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు పైడిపర్రు లో ది. 22 సెప్టెంబర్ 2019 ఆదివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.     Video 1 Video 2

Back To Top