మొక్కలు నాటుట ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ఉచితంగా లభిస్తుందని లేదంటే నిత్యావసరాల వలె ఆక్సిజన్ కూడా కొనుగోలు చేయ వలసిన అవసరం ఏర్పడుతుంది అని Peethadipathi Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున గురువారం ఉదయం పిఠాపురం లో స్థానిక Dr Umar Alisha స్వామి వారి గృహం వద్ద ఉన్న డివైడర్ లో Peethadipathi Dr Umar Alisha మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ […]