ది. 31 ఆగష్టు 2019 శనివారం అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు అత్తిలి నుండి గుమ్మంపాడు లాకులు వరకు కాలువ గట్టు రోడ్డులో ది. 31 ఆగష్టు 2019 శనివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ శ్రీ బేబి రత్నం గారు, శ్రీ వీ.వై.ఆర్ సాయి కుమార్ […]
ది. 27 ఆగష్టు 2019 మంగళవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు.
ది. 27 ఆగష్టు 2019 మంగళవారం బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో […]
ది. 20 ఆగష్టు 2019 మంగళవారం అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో ది. 20 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యమ్.రాజ్ కుమార్ గారు మరియు అత్తిలి శాఖ సభా సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఆగష్టు 2019 తేదీన గురువారం పిఠాపురం లో 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు పాల్గొన్నారు, R.O ప్లాంట్ ను ఆవిష్కరించారు
ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
“నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము ది. 15 ఆగష్టు 2019 గురువారం బి.హెచ్.ఈ.ఎల్ హైదరాబాద్ లో నిర్వహించబడినది.
ది. 14 ఆగష్టు 2019 బుధవారం మంచిలి గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో అత్తిలి మండలం మంచిలి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ నందు ది.14 ఆగష్టు 2019 బుధవారం రోజు “నామొక్క – నాశ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటారు. తాడేపల్లిగూడెం శ్రీ ఎస్.టి.ఓ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతు చెట్లు పరులకోసం పుష్పాలు, ఫలాలు, ఆక్సిజన్ నిస్వార్థంగా ఇస్తాయని మరియు వర్షాలు సకాలంలో కురవడానికి దోహదపడతాయని అన్నారు. వృక్షాలు వాయు కాలుష్యం నివారించి […]
ది. 13 ఆగష్టు 2019 ఆదివారం అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి జూనియర్ కళాశాల గ్రౌండ్స్ లో ది. 13 ఆగష్టు 2019 ఆదివారం రోజు “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమములో మొక్కలు నాటేరు.
ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది
ది. 11 ఆగష్టు 2019 ఆదివారం ఎల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం రూరల్, పశ్చిమ గోదావరి జిల్లా లో “రేపటి తరం కోసం నా మొక్క నా శ్వాస” కార్యక్రమము నిర్వహించబడినది. పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి పరిరక్షించు కోవాలనే హితం కోరేవారందరూ మొక్కలను నాటి బతికించాలని తాడేపల్లిగూడెం ఉప ఖజానాధికారి, పిఠాపురం ఉమర్ ఆలీషా పీఠం సభ్యులు శ్రీ గారపాటి గారపాటి గోపాలరావు గారు ఉధ్బోధించారు. రూరల్ మండలంలోని ఎల్.అగ్రహారం గ్రామంలో రహదారి కిరువైపులా ఉమర్ ఆలీషా […]
13 మరియు 28 జులై 2019 తేదీలలో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమము హైదరాబాద్ లో నిర్వహించబడినది
“నా మొక్క నా శ్వాస” నినాదంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ లో 13 జులై 2019 వ తేదీన 850 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, అమీర్పేట్, జీడిమెట్ల, వనస్థలిపురంలో మరియు 28 జులై 2019 వ తేదీన 500 మొక్కలను బి.హెచ్.ఈ.ఎల్, వనస్థలిపురంలో పీఠం వాలంటీర్స్ నాటినారు. 13 జులై 2019 28 జులై 2019