Felicitation to Dr.Umar Alisha Garu on 28 March 2021

ది. 28 మార్చి 2021 ఆదివారం రాత్రి కాకినాడ రంగరాయా మెడికల్ కాలేజీలో ప్రైమ్ 9 న్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన కరోనా వారియర్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం, చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని సత్కరిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు, ఏం.పి శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ మరియు జిల్లా ప్రముఖులు.

Back To Top