Category: Women Empowerment

UARDT distributed sewing machines on 12th May 2025

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులు, నిరుపేద మహిళకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. Umar Alisha Rural Development Trust distributed grain bundles as food for birds and a sewing machine to a poor woman during Vysakha pournami spiritual gathering at Sri Viswa Viznana Vidya Adyatmika Peetham premises Pithapuram on 12th May 2025.

Charity, women welfare and environment services on 11-Feb-2025 at Pithapuram

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, వీల్ చైర్స్,పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులను, ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు, సన దంపతులు భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రం వారి కొరకు ఏర్పాటు చేసిన ఎలక్ట్రో స్టిమ్యూ లేటర్ లను పీఠాధిపతి ముఖ్య అతిధుల కలిసి సభలో అందించారు

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిరం 23 June 2024 న ప్రారంభించారు

23 June 2024 “ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిర ప్రారంభోత్సవం” సేవ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందటానికి అర్హతను పొందగలమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు తెలిపారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న రెండవ ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన డా.ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ మనము భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా […]

2వ బ్యాచ్ కి కుట్టుశిక్షణలో అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ లో నిర్వహించబడినది | 16 June 2024 | UARDT

ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.ఈ సందర్భముగా ఆశ్రమ […]

UARDT | 27 నవంబర్ 2023 వ తేదీ | కార్తీక పౌర్ణమి సందర్భంగా నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లలు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు ధాన్యపు కుచ్చులను పంపిణీ చేసారు

27 నవంబర్ 2023 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి  పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (UARDT) తరపున నిరుపేదలకు వినికిడి యంత్రాలు, కుట్టుమిషన్లు, నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ మరియు పక్షుల ఆహరం కొరకు  ధాన్యపు కుచ్చులను గౌరవ అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో పంపిణీ చేసారు.

Back To Top