Merry Christmas Greetings – 25th December 2021
On 02 Dec 2021 in association with A.P Bio Diversity, UARDT conducted Tree plantation in Pithapuram
భారతీయ సంస్క్రతి ప్రతిబింబించే విధంగా, సనాతన ధర్మాన్ని తెలియ చేయు నవగ్రహ వనం, రాశి వనం, సప్త ఋషి వనం అనే మూడు వనాలు ఏర్పాటు చేసి, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేశారు. AP Bio Diversity వారి సాంకేతిక సహకారంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డిసెంబర్ 02, 2021 గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య […]
పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు
పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి వారి 88 వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా స్వామి 88 వ జయంతి సందర్భముగా సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు హైదరాబాద్ లో జులై 11 2021 న మొక్కలు నాటినారు.
Chalivendram inauguration, Sabha by Dr Umar Alisha Swamy at Hyderabad on 31st January 2021
Chalivendram inauguration, Sabha and Dr. Umar Alisha Swamy gari Birthday Celebrations at Hyderabad on 31st January 2021
UARDT established Bird Chalivendram at New Ashram on 28-May-2020
ది.28 మే 2020 ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కొత్త ఆశ్రమంలో పక్షుల చలివేంద్రం ఏర్పాటు చేసినారు.
UARDT established Bird Chalivendram at Vallurupalli Village on 23-May-2020
పక్షుల చలివేంద్రం ది. 23-05-2020 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి శ్రీ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాల మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో పీఠం సభ్యుడు శ్రీ దంగెటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చలివేంద్రాన్ని తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ అడిషనల్ ఆఫీసర్ శ్రీ A. మురళీకృష్ణ గారు, తాడేపల్లిగూడెం ఉపఖజానా అధికారి […]
Dr.Umar Alisha inaugurated Homeo Physiotherapy unit on 12 March 2020
On 12 March 2020 Dr. Umar Alisha garu inaugurated Homeo Physiotherapy unit in Mohiddin Badusha Memorial Multi Speciality Homoeo Clinic, Pithapuram Visakha Samacharam -News Paper
Invitation – UARDT organizes International Women’s Day at Hyderabad on 9th March 2020
ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు
పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]
ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుప్పట్లు పంపిణీ చేసినారు
ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు 19 దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుళ్ళపల్లి వీరభద్రరావు గారు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు సహకరించినారు.