Category: Conservation of the Environment

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస”  మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS

ది. 22 సెప్టెంబర్ 2019 గురువారం పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు పైడిపర్రు లో ది. 22 సెప్టెంబర్ 2019 ఆదివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.     Video 1 Video 2

Sewing machine and plants distributed by U.A.R.D.T in the occasion of Sathguru Hussainsha Birthday sabha

Sewing machines and plants were distributed on the occasion of Brahmarshi Hussainshah Sathguru 114th Birthday celebrations held at Sri Viswa Viznana Vidya Adyatmika Peetham new Ashram at Pithapuram  on 9th Sep 2019. Chief guests Sri Dasari.Srinivasulu, I.A.S (rtd), Hyderabad and Sri Pendem Dorababu, M.L.A Pithapruam have participated. Distribution of plants by Sri Pendem Dorababu M.L.A Pithapuram in […]

Distribution of plants in pithapuram on the occasion of Vinayaka Chavithi.

On the occasion of Vinayaka Chavithi Navarathrulu,  Sri Sathguru Dr.Umar Alisha swamy as the chief Guest of the event distributed plants to public in Mirapayakayala Street, Pithapuram.                                                                […]

పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం 28 జులై 2019 నుండి 5 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించబడినది

ది. 5 సెప్టెంబర్ 2019 గురువారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

నా మొక్క నాశ్వాస – రేపటి తరం కోసం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ భువనేశ్వరి గార్ల దంపతుల సౌజన్యంలో గురు పూజోత్సవం సందర్భంగా సబ్ ట్రెజరి ఆఫీస్ ఎదురుగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ఖజానాధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ మొక్కలు […]

ది. 31 ఆగష్టు 2019 శనివారం అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు అత్తిలి నుండి గుమ్మంపాడు లాకులు వరకు కాలువ గట్టు రోడ్డులో ది. 31 ఆగష్టు 2019 శనివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో సూపరింటెండెంట్ శ్రీ బేబి రత్నం గారు, శ్రీ వీ.వై.ఆర్ సాయి కుమార్ […]

ది. 27 ఆగష్టు 2019 మంగళవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు ఏలూరు ఆశ్రమం వద్ద ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు మొక్కలు నాటేరు.

ది. 27 ఆగష్టు 2019 మంగళవారం బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమము నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు బల్లిపాడు ప్రాధమిక పాఠశాల నెం.1 లో ది. 27 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ అధికారి శ్రీ గారపాటి గోపాలరావు గారు పాల్గొని “నామొక్క నా శ్వాస” లో […]

Back To Top