Sathguru Dr Umar Alisha planted Tree on World Environment Day 05-June-2020
Bird Chalivendram at Tadepalligudem on 16-May-2020
పక్షుల చలివేంద్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల […]
Bird Chalivendram at Boat club, Kakinada on 14-May-2020
14-5-20 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా ఉమర్ అలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలి వేంద్రం. చలి వేంద్రం స్థాపనకు సహకరించిన శ్రీ పేరూరి సన్యాసి రావు అనే బాబ్జీ శ్రీమతి అన్నపూర్ణ దంపతులు వారి కుమారుడు ఉమేష్ ఆవిష్కరణ లో పాల్గొన్న శ్రీ పేరూరి సూరిబాబు. If you are interested to be […]
Bird Chalivendram at Tadepalligudem on 12-May-2020
పక్షుల చలివేంద్రాలు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ కార్యాలయం నందు మరియు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేశ్ చంద్రజీ గారి స్వగృహమందు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేస్ చంద్రజీ గారు, ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ గారు, సభ్యులు శ్రీ సాయి వెంకన్నబాబు […]
Bird Chalivendram at Tadepalligudem on 10-May-2020
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠచార్యులు సద్గురువర్యులు శ్రీ డా. ఉమర్ అలీషా గారి ఆదేశాలనుసారం ఉమర్ ఆలీషా రూరల్ డేవలెప్మెంట్ ట్రస్ట్ తరుపున ఈ రోజున అనగా ది. 10-05-2020 పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో పక్షుల చలివేంద్రాన్ని గారపాటి గోపాలరావు గారి ఇంటి వద్ద ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి గారపాటి గోపాలరావు గారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవెలప్మెంట్ ట్రస్ట్ తరుపున అనేక సామాజిక […]
Sewing machines donated by UARDT at Pithapuram
On the 3rd day of 120th anniversary of annual theosophical congregations held at Sri Viswa Viznana Vidya Adhyatmika Peetham, Pithapuram New Ashram in Kakinada Road, UARDT has donated sewing machines to poor women. Dr. Umar Alisha, Chairman of UARDT has called for every one to plant 3 saplings.
ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు
పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]
తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.
తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ది.16 డిసెంబర్ 2019, ది.30 డిసెంబర్ 2019 మరియు ది.02 జనవరి 2020 తేదీలలో పీఠం సభ్యులు పరిసరాల పరిశుభ్రత లో పాల్గొన్నారు.
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది
ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS
ది. 22 సెప్టెంబర్ 2019 గురువారం పైడిపర్రు, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది
పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు పైడిపర్రు లో ది. 22 సెప్టెంబర్ 2019 ఆదివారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో పీఠం సభ్యులు 100 మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video 1 Video 2