Category: Conservation of the Environment

Bird Chalivendram at Valluripalli and Darsiparru on 27-May-2021

ది 27 మే 2021 గురువారం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ఆదేశాలు మేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరి పల్లి గ్రామంలోను మరియు దర్శిపర్రు ఆశ్రమ ఆవరణలోను కోవిద్-19 నిబంధనలు అనుసరించి పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కావలిసిన వనరులను పీఠం సభ్యులు శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు […]

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది

ది. 20 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం హైదరాబాద్ లో “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది

ది. 06 డిసెంబర్ 2020 ఆదివారం ఘటపల్లె గ్రామం లో ని హైదరాబాద్ నూతన ఆశ్రమ ప్రాంగణ లో “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పవిత్ర హస్తాల మీదుగా మొక్కలు పంపిణీ జరిగినది. కార్యక్రమం లో స్వామి,పీఠం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ది. 12 సెప్టెంబర్ 2020 శనివారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమం నిర్వహించబడినది

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చీరల పంపిణీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభ్యులు సహాయ ఖజానా అధికారి గారపాటి గోపాలరావు గారి కుమారుడు గారపాటి శ్రీ గణేష్ సత్య కిషోర్ గారి పుట్టిన రోజు (ది.12/09/2020) సందర్భంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరుపున “నా మొక్క నా శ్వాస” ద్వారా మొక్కల పంపిణీ మరియు పేద ప్రజలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]

UARDT donated saplings at Tadepalligudem on 05-June-2020

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ది.05/06/2020 శుక్రవారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు డా.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సబ్ ట్రేజరీ కార్యాలయంలో “నా మొక్క నా శ్వాస” అనే నినాదంతో ఉపఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు, పెన్షన సంఘం అధ్యక్షులు శ్రీ దాసం నాగేశ్వరరావుగారు, హరికుమార్ గారు మరియు పీఠం […]

Bird Chalivendram at Tadepalligudem on 16-May-2020

                                               పక్షుల చలివేంద్రం                                      శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల […]

Bird Chalivendram at Boat club, Kakinada on 14-May-2020

14-5-20 గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా ఉమర్ అలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పక్షుల చలి వేంద్రం. చలి వేంద్రం స్థాపనకు సహకరించిన శ్రీ పేరూరి సన్యాసి రావు అనే బాబ్జీ శ్రీమతి అన్నపూర్ణ దంపతులు వారి కుమారుడు ఉమేష్ ఆవిష్కరణ లో పాల్గొన్న      శ్రీ పేరూరి సూరిబాబు.     If you are interested to be […]

Bird Chalivendram at Tadepalligudem on 12-May-2020

పక్షుల చలివేంద్రాలు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ కార్యాలయం నందు మరియు డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేశ్ చంద్రజీ గారి స్వగృహమందు డా౹౹ ఉమర్ ఆలీషా రూరల్ డవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షుల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డా౹౹ ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి శ్రీ దాయన సురేస్ చంద్రజీ గారు, ఉపాధ్యక్షులు శ్రీ టి. మురళీ కృష్ణ గారు, సభ్యులు శ్రీ సాయి వెంకన్నబాబు […]

Back To Top