Author: publisher9

21 April 2024 వల్లూరిపల్లి లో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు | UARDT

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472

31.03.2024 తేదీన ఘాట్ పల్లి ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది

31.03.2024 తేదీన ఘాట్ పల్లి ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది.

పక్షుల చలి వేంద్రాన్ని ప్రారంభించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి, పిఠాపురం | Bird Sanctuary inaugurated | Umar Alisha Rural Development Trust Pithapuram | 24 Mar 2024

ప్రెస్ నోట్ 24-3-24 పిఠాపురంజీవ వైవిద్యం కాపాడుకొనుట ద్వారా మానవ మనుగడ సుఖ శాంతులతో గడప వచ్చని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. 24-3-24 ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో పక్షుల చలి వేంద్రాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం సెంట్రల్ కమిటీ […]

పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది | UARDT | 17th March 2024

కొండరెడ్లకు ఉచిత మెగా వైద్య శిబిరం.పోలవరం మండలం గడ్డపల్లి గ్రామంలో 17 మార్చ్, 2024న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం.మానవసేవే మాధవ సేవగా భావించే వైద్య ప్రముఖులు అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో గోలి రామారావు ఒకరని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కన్వీనర్ కట్టా లక్ష్మి పేర్కొన్నారు. గడ్డపల్లి గ్రామంలోని ఆదివారం రాజమండ్రికి చెందిన ప్రముఖ వైద్యులు గోలి రామారావు ఆధ్వర్యవంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపులో ఆమె పాల్గొన్నారు. కరోనా విపత్కర […]

Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024

ప్రెస్ నోట్. పిఠాపురం 8-3-24ప్రజల దాహార్తిని తీర్చుటకు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి కూలింగ్ వాటర్ ప్లాంట్ ను ఆవిష్కరించారు. అజీజా జెహరమ్మ సేవా సంస్థ పిఠాపురం వారి అధ్వర్యంలో ఉమర్ ఆలీషా రోడ్డు లో గల పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి గృహం జంక్షన్ లో కీ . శే.శ్రీమతి కొల్లు రాజేశ్వరమ్మ సూర్య అప్పారావు పుణ్య దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన శీతలీకరణ మంచి నీటి […]

Back To Top