Author: publisher9

నా మొక్క నా శ్వాస కార్యక్రమం, పిఠాపురం – 26 September 2024

Press note 26-9-24 పిఠాపురంనా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా పిఠాపురం నందనవనం గా మార్చి, అనారోగ్యాలు తొలగించుకోమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. గురువారం ఉదయం స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి. నాగ బాబు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య […]

ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిరం 23 June 2024 న ప్రారంభించారు

23 June 2024 “ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క ఉచిత కుట్టు శిక్షణా శిబిర ప్రారంభోత్సవం” సేవ ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందటానికి అర్హతను పొందగలమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు తెలిపారు. ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న రెండవ ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించిన డా.ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ మనము భూమిపైకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు కూడా […]

UARDT – 5K Run For Green was conducted in Hyderabad on 16 June 2024

ఉమర్ ఆలీషా రూరల్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, (పిఠాపురం) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యవంలో 16-6-2024న పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెక్లెస్ రోడ్డులో గల సంజీవయ్య పార్క్ వద్ద 5కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5కె రన్‌ ను ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా స్వామివారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500మంది చిన్నపిల్లలు, యువత, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఛైర్మన్ డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు […]

उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट ने किया हैदराबाद में 5 के दौड़ का आयोजन

हैदराबाद,16 जून : :  उमर अलीशा ग्रामीण विकास ट्रस्ट, (पिठापुरम) हैदराबाद शाखा ने पर्यावरण दिवस मनाने के लिए रविवार को नेकलेस रोड के संजीवैया पार्क में 5 के दौड़ का आयोजन किया।   ट्रस्ट के अध्यक्ष डाॅ.  उमर अलीशा ने झंडा लहराकर इस 5 के दौड़ की शुरुआत की.  इस कार्यक्रम में लगभग 500 बच्चे, युवा […]

2వ బ్యాచ్ కి కుట్టుశిక్షణలో అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ లో నిర్వహించబడినది | 16 June 2024 | UARDT

ది. 16-6-2024 తేదీన ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా చేపట్టే సామాజిక కార్యక్రమాలలో భాగంగా బల్లిపాడు గ్రామమును దత్తత తీసుకున్న డా౹౹ దండు పద్మావతి గారి సౌజన్యముతో స్త్రీ శిశుసంక్షేమం కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుట్టుశిక్షణలో 30మంది స్త్రీలకు మొదటి బ్యాచ్ నందు శిక్షణ పూర్తికాగా 2వ బ్యాచ్ కి శిక్షణ ఇవ్వటానికి ముందుగా శిక్షణ తీసుకునేవారికి అవగాహన సదస్సు బల్లిపాడు ఆశ్రమ శాఖ భవనము నందు Dr. పద్మావతి గారిచే నిర్వహించబడినది.ఈ సందర్భముగా ఆశ్రమ […]

నా మొక్క – నా శ్వాస – మేక్ పిఠాపురం గ్రీన్ – UARDT – 14 June 2024

నా మొక్క నా శ్వాస……13-6-2024 పిఠాపురంలో పర్యావరణ పరిరక్షణ కొరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సద్గురువర్యులు మాట్లాడుతూ నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు తమ ఇళ్ళ దగ్గర మొక్కలను నాటి తద్వారా వచ్చిన ఫలపుష్పాలను భగవంతుని సన్నిధానంలో సమర్పించుకొని ఆ ప్రసాదమును స్వీకరించుట ద్వారా భగవంతుని […]

2024 – ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం అత్తిలి శాఖ నిర్వహించబడుతుంది

23.04.2024 తేదీన రోజు దాత ఉమ్మిడి సూర్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వారి కుమారులు మణికంఠ రవిశంకర్, హర్షవర్ధన్, అత్తిలి 24.04.2024 తేదీన రోజు దాత. రాచపోతు ప్రసాద్ ,దుర్గాoబిక దంపతులు వారి కుమారులు అత్తిలి 25-4-2024 తేదీన రోజు దాత బొండపల్లి నాగేశ్వరా రావు గారి కుటుంబ సభ్యులు 26-4-2024 తేదీన రోజు దాత బి .ఆనంద్ వారి కుటుంబ సభ్యులు మరియు గోకాడ వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు అత్తిలి 27-4-2024 తేదీన రోజు దాత […]

28 ఏప్రిల్ 2024 తేదీన బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము | UARDT

బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో బల్లిపాడు గ్రామంలో 28-4-24, ఆదివారం ప్రముఖ వైద్యులు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డా. దండు పద్మావతి గారు మరియు గ్రామ పెద్దలు మజ్జిగ చలివేంద్రాన్ని, పక్షుల చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి గారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో […]

26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada

ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]

Back To Top