ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]
World Environment Day 2024
2024 – ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం అత్తిలి శాఖ నిర్వహించబడుతుంది
23.04.2024 తేదీన రోజు దాత ఉమ్మిడి సూర్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వారి కుమారులు మణికంఠ రవిశంకర్, హర్షవర్ధన్, అత్తిలి 24.04.2024 తేదీన రోజు దాత. రాచపోతు ప్రసాద్ ,దుర్గాoబిక దంపతులు వారి కుమారులు అత్తిలి 25-4-2024 తేదీన రోజు దాత బొండపల్లి నాగేశ్వరా రావు గారి కుటుంబ సభ్యులు 26-4-2024 తేదీన రోజు దాత బి .ఆనంద్ వారి కుటుంబ సభ్యులు మరియు గోకాడ వెంకట్రావు వారి కుటుంబ సభ్యులు అత్తిలి 27-4-2024 తేదీన రోజు దాత […]
UARDT – 5K Run For Green on 16 June 2024
Register for 5K Run For Green on 16 June 2024
28 ఏప్రిల్ 2024 తేదీన బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము | UARDT
బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం అనుబంధ సంస్థ అయిన ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యవంలో బల్లిపాడు గ్రామంలో 28-4-24, ఆదివారం ప్రముఖ వైద్యులు బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డా. దండు పద్మావతి గారు మరియు గ్రామ పెద్దలు మజ్జిగ చలివేంద్రాన్ని, పక్షుల చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.పద్మావతి గారు మాట్లాడుతూ ట్రస్టు ద్వారా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో […]
26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada
ప్రెస్ నోట్. కాకినాడ 26-4-24పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్ లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. 26-4-24 శుక్రవారం ఉదయం కాకినాడ బోటు క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పక్ష్షుల చలి వేంద్రం, మజ్జిగ చలి వేంద్రం, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి […]
21 April 2024 వల్లూరిపల్లి లో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు | UARDT
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ […]
21 ఏప్రిల్ 2024 తేదీన అత్తిలిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభము | UARDT
Eid Mubarak | ఈద్ ముబారక్ – 11th April 2024
Eid Mubarak | ఈద్ ముబారక్ – 11th April 2024
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పుణ్య కాలంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము నూతన ఆశ్రమ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు. నిరుపేద మహిళలకు మూడు కుట్టు మిషన్లు, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను వాలంటీర్లకు స్వామివారు అందచేశారు. #uardt, #uardt2000, #umaralisha, #umaralisharuraldevelopmenttrust, #Pithapuram, #svvvap1472